ఇరాన్‌ యుద్ధం తీవ్రం కావడంతో 20శాతం ప్రపంచ చమురు రవాణాకు మార్గమైన హర్మూజ్‌ జలసంధి మూసుకుపోయింది. ఈ మార్గంలో నుంచి నౌకలు ...
దిల్లీ: తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై ...
తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో జరగనున్న తొలి జనగణన-2027 కోసం భారీ కసరత్తు జరుగుతోంది. ఈసారి పూర్తిగా డిజిటల్‌ విధానంలో జనాభా లెక్కలు సేకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 11 నుంచి జూన్‌ 9 వరక ...
కృష్ణా: విజయవాడలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శుక్రవారం ఉదయం పొగమంచు కమ్మేసింది. దీంతో పలు విమాన సర్వీసులు ...
టీమ్‌ఇండియా (Team India) వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) ఐపీఎల్‌ (IPL) 2026 నేపథ్యంలో యువరాజ్‌ సింగ్‌ ...
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హ్యాండ్‌లూమ్‌ ఎక్స్‌పోలో ...
మావోయిస్టు అగ్రనేత రామచంద్రారెడ్డి ఎలియాస్‌ వికల్ప్‌ అంత్యక్రియలకు హాజరైన 230 మంది మాజీ మావోయిస్టులకు జాతీయ దర్యాప్తు ...
ఆంధ్రప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాలకు ప్రకృతి వైపరీత్యాల సహకారం కింద రూ రూ.1929.99 కోట్ల సాయానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
ఈనాడు, అమరావతి: ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్, ఎంబీఏ చదివాడు. వ్యసనాలకు బానిసై, నేరాల బాట పట్టి చివరకు కటకటాల పాలయ్యాడు.
మండవల్లి మండలం జడ్పీ ఉన్నత పాఠశాలలోని సైకిల్‌ షెడ్డులో మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నారు. దాంతో పిల్లలు చెట్ల కింద సైకిళ్లు ...
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో రూ.9,773 కోట్లతో ‘వీబీ జీ రామ్‌ జీ‘ కార్యక్రమం అమలు చేయనున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఈ చిత్రంలో ఉన్నవి సొరకాయలు అనుకుంటున్నారా? కాదండీ.. బీరకాయలే. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ...